Monday, December 5, 2011

ఒక 'ఏడుపు ' కథ

ప్రజాస్వామిక వ్యవస్థ బలం నాయకత్వం. ఒకనాటి నాయకత్వం ఆ నిజాన్ని నిరూపించింది. జవహర్‌లాల్‌ నెహ్రూ, వల్లభాయ్‌ పటేల్‌, మౌలానా అజాద్‌, గోవింద వల్లభ్‌పంత్‌, టంగుటూరి ప్రకాశం, భోగరాజు పట్టాభి సీతారామయ్య -యిలాగ. వీళ్లకి మద్దతుగా బ్రిటిష్‌ పాలన ఇచ్చిపోయిన మరొక గొప్ప వ్యవస్థ దన్నుగా నిలిచింది

No comments:

Post a Comment