Wednesday, November 13, 2013

ఎవడబ్బ సొమ్ము?

బస్సు చార్జీలు పెరిగాయి. సందేహం లేదు. సామాన్య మానవుడి జీవితం మీద ఇది గొడ్డలి పెట్టు. ఈ కారణంగా ఖర్చులు, నిత్యావసర వస్తువులు, ఇతర సంభారాల ధరలూ - అన్నీ పెరుగుతాయి.
ఇవాళ పేపర్లో ఒక సుందర దృశ్యాన్ని (ఫోటో)ని ప్రచురించారు. ఓ పార్టీ హర్తాళ్ చేస్తూ బస్సుని తాళ్ళతో లాగుతున్నారు. ఇది ఊహించిన, సబబైన నిరసన. కానీ దీనికి బాధ్యులు?
పూర్తిగా చదవండి

No comments:

Post a Comment