Sunday, April 20, 2014

కాశీ మామయ్యలు

ఇటీవల ఒక దినపత్రికలో ఒక ప్రకటనని చూశాను -'కనబడుటలేదు' అంటూ. ఏలూరు వోటర్లు నగరంలో గోడల మీద ఈ ప్రకటనని అంటించారట. ''మా ఏలూరు లోక్‌సభ ప్రతినిధిగా మేము ఎన్నుకున్న ఎం.పి., కేంద్ర మంత్రి... గత కొన్ని రోజులుగా కనిపించుటలేదు. వారి ఆచూకీ తెలిపిన -వారికి తగిన బుద్ధి చెప్పబడును'' -ఇదీ ప్రకటన.
పూర్తిగా చదవండి

No comments:

Post a Comment