Sunday, July 6, 2014

మదర్ మమతా

కిందటి వారం ఒక్కరోజు కలకత్తాలో ఉండడం తటస్థించింది. ఆ 24 గంటలూ రాజకీయవాతావరణం అక్కడ అట్టుడికినట్టు ఉడికిపోయింది. కారణం -తృణమూల్‌ కాంగ్రెస్‌ రాజకీయనాయకుడు, (నేనూ సిగ్గుతో తలవొంచుకోవలసిన కారణం) సినీనటుడు తపస్‌ పాల్‌ తన పార్టీ కార్యకర్తలను ఎదిరించే వారిళ్లకు తమ కార్యకర్తల్ని పంపించి వాళ్ల భార్యల్ని రేప్‌ చేయిస్తామని ఒక బహిరంగ సభలో పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి  

No comments:

Post a Comment