Sunday, August 17, 2014

జైహింద్

ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 67 సంవత్సరాలయింది. ఒక వ్యక్తి జీవితంలో అది వృద్ధాప్యం. ఒక వ్యవస్థ జీవనంలో అది పరిణతి. ఈ 67 ఏళ్లలో ఏం జరిగింది? ప్రజాస్వామ్యాన్ని ఆసరాగా చేసుకుని దేశాన్ని దోచుకునే బెల్లింపునీ, చాకచక్యాన్నీ పెంచుకునే శక్తులు రెచ్చిపోయి, మెజారిటీని బలం చేసుకుని రెచ్చిపోయే రోజులొచ్చాయి. ఈ దేశంలో మకుటాయమానంగా నిలవగల ఒక కార్పొరేట్‌ సంస్థ అధిపతి సహారా సుబ్రతా రాయ్‌ దేశానికి కోట్ల రూపాయలు బాకీపడి గత రెండు నెలలుగా జైల్లో ఉన్నారు. అలాంటి పనిచేసిన మరొక కార్పొరేట్‌ సంస్థ అధిపతి సత్యం రామలింగరాజు- కొన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నారు.
పూర్తిగా చదవండి 

No comments:

Post a Comment