Monday, September 22, 2014

మంచి - మతం


సరిగ్గా ఏభై సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు గారి నట జీవితాన్ని పెద్ద మలుపు తిప్పిన ''నిప్పులాంటి మనిషి'' సినీమా రాశాను. క్లైమాక్స్‌లో పోలీసు ఇనస్పెక్టర్‌ (ప్రభాకరరెడ్డి) అంటాడు -ముగ్గురు వీరుల్ని -విజయ్‌ (ఎన్టీఆర్‌), షేర్‌ ఖాన్‌ (కైకాల), డిసౌజా (రేలంగి) -చూసి: ''ఒకరు హిందువు, ఒకరు ముస్లిం, ఒకరు క్రిస్టియన్‌'' అని.
హీరో సమాధానం: ''మంచితనానికి మతం లేదు ఇనస్పెక్టర్‌. కన్నీరు ఎవరు కార్చినా అది కష్టానికి గుర్తే...'' ఇది నా కిష్టమయిన, నేను రాసిన డైలాగ్‌.
పూర్తిగా చదవండి 

No comments:

Post a Comment