Sunday, August 12, 2012

ఈ శతాబ్దపు హిమనగం

నాకు తెలిసి గత వంద సంవత్సరాలలో ముగ్గురే ముగ్గురికి తమ జీవితకాలంలోనే శతజయంతి ఉత్సవాలు జరిగాయి. ఒకరు: ప్రముఖ ఇంజనీరు, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య, కంచి కామకోటి పీఠాధిపతి, పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామి, మూడవ వారు సంగీత కళానిధి, పద్మభూషణ్‌, కళాప్రపూర్ణ డాక్టర్‌ శ్రీపాద పినాకపాణి.
పూర్తిగా చదవండి

No comments:

Post a Comment