Monday, November 19, 2012

హాస్యపు కరువు

ఆ మధ్య నాగపూర్ కార్టూనిస్టు ఆసీం త్రివేదీని - కార్టూన్లు వేసినందుకు దేశద్రోహ నేరానికి అరెస్టు చేసినప్పుడు - ఈ పాలక వ్యవస్థకి, నాయకులకీ బొత్తిగా హాస్యపు రుచి తెలియదని చాలామంది దుమ్మెత్తిపోశారు.
పార్లమెంటుని పాయిఖానా తొట్టిగా, సత్యమేవ జయతే అన్న జాతీయ ఆదర్శాన్ని 'భ్రమేవ జయతే ' అన్నప్పుడు, ఆజ్మాల్ కసాబ్ ఈ దేశపు రాజ్యాంగం మీద ఉచ్చ పోసినప్పుడు - పాలక వ్యవస్థకి, నాయకులకీ బొత్తిగా హాస్యపు రుచి తెలియదని చాలామంది దుమ్మెత్తిపోశారు.
పూర్తిగా చదవండి

No comments:

Post a Comment