Sunday, January 1, 2012

సైబీరియన్‌ గీత

మహాభారతంలో అర్జునుడు దౌర్జన్యకారుడు. కౌరవ సైన్యాన్ని తుదముట్టించడమే అతని లక్ష్యం. కాకపోతే కురుక్షేత్రంలో సైన్యాల మధ్య నిలబడగానే గుండెవణికింది. కాళ్లు తడబడ్డాయి. తన అన్నదమ్ముల్నీ, బంధువర్గాన్నీ చంపాలా అని వాపోయాడు. శ్రీకృష్ణుడనే ఓ జిత్తులమారి -రకరకాల సిద్ధాంతాల్ని ఉటంకించి, పూర్తిగా గందరగోళం చేసి, చంపడమే పరమ కర్తవ్యమని నూరిపోశాడు. కృష్ణుడి విషం తలకెక్కింది. మరో ఆలోచన లేకుండా -తన పర అని చూడకుండా వేలాదిమందిని చంపాడు అర్జునుడు
పూర్తిగా చదవండి

No comments:

Post a Comment